41.కాకతీయులు కాలములో గ్రామాదికారుల సంఖ్య ?
Ans:పన్నెండు
42.గంగాదేవి ఈయన శిష్యురాలు ?
Ans:అగస్త్యుడు
43.తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చిన రెడ్డి రాజు ?
Ans:అనపోత రెడ్డి
44.అరికేసరి సముద్రమనే తటాకాన్ని నిర్మిచిoది ఏవారు ?
Ans:మొదట ప్రోలరాజు
45.రామప్ప ఆలయం ఈ కోవకు చెందినది ?
Ans:ఏకశాల
46.నెల్లూరు జిల్ల్లాలోని భైరవకొండలో గల గుహల సంఖ్య ?
Ans:ఎనిమిది
47.కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం ?
Ans:మోటుపల్లి
48.కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి ?
Ans:లకుమాదేవి
49.బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ?
Ans:1757
50.తాటాక నిర్మాణంలో పాటించాల్సిన నియాన నిబందనలను తెలియజేసే శాసనం ?
Ans:పోరుమామిళ్ళ శాసనం